
ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్?
సహనం వందే, హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విస్తరణ జరగపోవడంతో అనేకమంది నిరాశలో ఉండిపోయారు. ప్రతి పండుగకు లేదా శుభకార్యం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతుండటంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా ప్రకటనతో ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి…