ఆ రిపోర్టులోనే… ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల బాగోతం

సహనం వందే, హైదరాబాద్:ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి… ఆయిల్ ఫెడ్ కు కొద్ది నెలలపాటు ఎండీగా పనిచేశారు. ఆయన ఉన్న కొన్ని రోజుల్లోనే కార్పొరేషన్ ను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. అంతకు ముందు జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక తయారు చేయించారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా సురేందర్ పనిచేసిన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు… అందులో జరిగిన అక్రమాలు ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచారు. ఆ రిపోర్టు ప్రకారం కొందరిపై చర్యలకు…

Read More

తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ…

Read More

అమెరికా రాజకీయల్లో ‘మస్క్’ మజా..

సహనం వందే, అమెరికా:ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం…

Read More

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ – తెల్లవారుజామున కీలక ప్రకటన

సహనం వందే, అమెరికా:ప్రముఖ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ‘అమెరికా పార్టీ’ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అమెరికా రాజకీయాల్లోకి సంచలనాత్మక అడుగు వేశారు. దేశంలో వ్యర్థాలు, అవినీతి పెరిగిపోయాయని, స్వేచ్ఛను తిరిగి తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ పెడుతున్నట్లు గతంలోనే ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=4952 ప్రత్యేకంగా ఆర్టికల్ రాసింది….

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులా? అడ్డమీది కూలీలా?

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక ప్రపంచంలో సమాన పనిచేసే ఉద్యోగుల వేతనాల మధ్య వివక్ష ఉండటం అనాగరికం. ఇది ఫ్యూడల్ వ్యవస్థ లక్షణానికి నిదర్శనం. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో సమాన పనికి – సమాన వేతనం అనే ప్రాథమిక సూత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు ఔట్‌సోర్సింగ్ విధానం పేరుతో తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి అన్యాయానికి పాల్పడితే ఆ…

Read More

చేతి భోజనం … అజీర్తి దూరం

సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…

Read More

మెడికోల సస్పెన్షన్లపై ఫైమా ఫైర్ – ఎన్‌ఎంసీకి ఫిర్యాదు

సహనం వందే, న్యూఢిల్లీ:కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ప్రైవేటు మెడికల్ కాలేజీలో స్టైపెండ్ కోసం నిరసన తెలిపిన 64 మంది ఇంటర్న్‌లను సస్పెండ్ చేయడంపై అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌లు చెల్లించకపోవడంపై మండిపడింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌కు ఫైమా లేఖ రాసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలు…తెలంగాణలో…

Read More

వైద్య విద్యార్థులకు బానిస సంకెళ్లు…భవిష్యత్తు అతలాకుతలం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియా కేంద్రాలుగా మారిపోయాయి. వాటి యాజమాన్యాలు అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రాజకీయ నాయకులు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రాజకీయం వంటి రంగాల్లో ఉన్నటువంటి ఈ పెద్దలు బ్లాక్ మనీతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు వైద్య విద్య వ్యాపారమే తప్ప… అది సేవకు అంకితమైన వృత్తిగా భావించడం లేదు. తక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి… ఎక్కువ ఫీజులు వసూలు చేసి…

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో…

Read More