మరాఠీకే అగ్ర పీఠం – మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టీకరణ
సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఏ భాషకు ప్రాధాన్యత ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సతారాలో జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో మరాఠీకే అగ్రపీఠం ఉంటుందని, ఇతర భాషలను బలవంతంగా రుద్దే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరాఠీ ఒక్కటే తప్పనిసరిరాష్ట్రంలోని పాఠశాలల్లో మరాఠీ భాష ఒక్కటే తప్పనిసరి అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మొదటి తరగతి నుంచే…