కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

బ్యాన్ చేయాలంటూ డిమాండ్! సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం… ‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య,…

Read More

అమెరికా కోసమే ఉగ్రవాదులకు సాయం

సహనం వందే ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన షాకింగ్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత మూడు దశాబ్దాలుగా తమ దేశం అమెరికా ఆదేశాల మేరకే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిందని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనం కలిగిస్తోంది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్కై న్యూస్‌ ముఖాముఖిలో వెల్లడి… ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ యాంకర్ యాల్డా హకీమ్‌తో…

Read More

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

రాహుల్ – హిండెన్‌బర్గ్ ల ఉమ్మడి ఆపరేషన్

సహనం వందే, ఢిల్లీ: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హిండెన్‌బర్గ్…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం!

సహనం వందే, హైదరాబాద్: 1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి…

Read More

‘అబీర్ గులాల్’ విడుదలకు కేంద్రం బ్రేక్!

సహనం వందే, న్యూఢిల్లీ: పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘అబీర్ గులాల్’ భారతదేశంలో విడుదల కాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఫవాద్ ఖాన్ నటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఉగ్రదాడితో భగ్గుమన్న ఆగ్రహజ్వాలలు……

Read More

జైలు నుంచే జాక్వెలిన్‌కు బాలీ ద్వీపం గిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ… ఏకంగా ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో కొంత భాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడట! ఈ ప్రేమ పిచ్చోడు ఢిల్లీలోని జైలు నుంచి రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించాడు. బాలీలో నీకో అందమైన లోకం! తన లేఖలో సుకేశ్… జాక్వెలిన్ తల్లి మరణం తనను తీవ్రంగా బాధించిందని,…

Read More

‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

సహనం వందే, విశాఖపట్నం: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. మోడీకి పాలించే హక్కు లేదు! కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై…

Read More

ఫిట్జీ కోచింగ్ సంస్థపై ఈడీ దాడులు

సహనం వందే, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు…

Read More