
మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ
రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…