అమెజాన్ అడవుల లీజుకు నిత్యానంత కుట్ర

4.8 లక్షల హెక్టార్ల భూమి వెయ్యేళ్ళు లీజుకు ఫ్లాన్ సహనం వందే, హైదరాబాద్: లైంగిక వేధింపులు, చిన్నారుల కిడ్నాప్‌ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపాడు. ఈసారి అతని గురి దక్షిణ అమెరికాలోని బొలీవియాపై పడింది. తన కల్పిత దేశం ‘కైలాస’ ముసుగులో అక్కడి ఆదివాసీ భూములను కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వెయ్యేళ్ల లీజు డ్రామా..‌. బొలీవియా ప్రభుత్వం నిత్యానంద ‘కైలాస’కు చెందిన 20 మంది అనుచరులను అరెస్ట్…

Read More

ఏడు లక్షలు దాటిన యువ వికాసం దరఖాస్తులు

బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు సహనం వందే, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించాలనుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు…

Read More

ముంచెత్తిన వాన…!

   అకాల వర్షం… నగరం జలమయం…! – రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు – గ్రేటర్‌ పరిధిలో కుండపోత వాన… చెరువులను తలపించిన రోడ్లు సహనం అంతే, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావతమై క్రమంగా జల్లులతో మెదలైన వాన… ఆ తర్వాత తీవ్రత పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత…

Read More

ఉద్యోగం దొరక్క… ప్రపంచ కుబేరుడయ్యాడు

ఎలాన్ మస్క్ జీవితం నుంచి ఓ స్ఫూర్తి సహనం వందే, స్పెషల్ బ్యూరో: ఎలాన్ మస్క్.. ఈ పేరు వినగానే టెస్లా కార్లు, స్పేస్‌ఎక్స్ రాకెట్లు, బిలియన్ డాలర్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా, టెక్ దిగ్గజంగా ఎదిగిన ఈ వ్యక్తి వెనుక ఓ సామాన్యుడి పోరాటం దాగి ఉంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం తలుపులు తడుతూ, అనేక కంపెనీల తిరస్కరణలతో నీరసించిన యువకుడు.. ఈ రోజు అంతరిక్షంలో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎలాన్ మస్క్ తన…

Read More

నేరాలతో రాష్ట్రం అస్తవ్యస్తం

 – హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలతో అట్టుడుకుతోన్న తెలంగాణ – హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అఘాయిత్యం – గతవారం ఎంఎంటీఎస్ రైలులో మహిళపైనా ఇదే పరిస్థితి దాడి – భద్రత ఎక్కడ? – హైదరాబాద్ నడిబొడ్డున అడ్వకేట్ హత్య సంచలనం – బెట్టింగ్ యాప్ లతో ఆత్మహత్యలు… ఇటీవల రైలు పట్టాల కింద పడి యువకుడి ఆత్మహత్య – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం… విద్యార్థులపై లాఠీచార్జి – హోం మంత్రి లేక నిర్లక్ష్యం… ముఖ్యమంత్రే…

Read More

నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

ఎల్2-ఎంపురాన్ లో గుజరాత్ అల్లర్లు కట్

– ఈరోజు నుంచి కొత్త వెర్షన్ సహనం వందే, సినిమా బ్యూరో: థియేటర్లలో మలయాళ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ తెలుగు వెర్షన్‌లో 24 కత్తిరింపులు చేసినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నెల 27న విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు రావడంతో మార్పులతో కూడిన కొత్త వెర్షన్‌ను ఈరోజు నుంచి…

Read More

14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు – కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది సహనం వందే, ఢిల్లీ: భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి…

Read More

‘ఓవైసీకి తెలుగు రాదు… సీతక్కకు హిందీ రాదు’

   అసెంబ్లీ సాక్షిగా తెలుగుపై సాంస్కృతిక దాడి – హైదరాబాద్ హిందీ నగరంగా మారుతుంది – ఈ దుస్థితి తెలుగు అస్తిత్వానికి పెను ముప్పు! – సిటీలో తెలుగులో మాట్లాడేవారు 40 శాతమే – ఉత్తరాది వలసలు, వ్యాపారాలతో అధోగతి – పదో తరగతిలో హిందీ ఫెయిల్ అయ్యేవారు ఎక్కువే – విద్యార్థుల మెడకు త్రిభాషా సూత్రం అమలు – మ్యూజియం భాషగా తెలుగు మారకముందే మేల్కొనాలి – హిందీ దురాక్రమణను తిప్పి కొట్టాలని ‘సౌత్ సేన’…

Read More

సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం

   ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు – అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర…

Read More