బహుజనుల్లోకి ‘హస్తం’

   బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? – బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో కేంద్ర సహకారం కష్టమే – అమలు చేయకుండా కేంద్రం పైకి నెట్టినా విశ్వసనీయత అసాధ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42…

Read More

హైదరాబాద్ డ్రగ్స్‌తో అమెరికాలో మరణ మృదంగం

  ఫెంటానిల్ ముడి పదార్థాల అక్రమ రవాణా – హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు సరఫరా – విటమిన్ సీ లేబుళ్లు పెట్టి దేశాన్ని దాటించారు – అక్రమ డ్రగ్ ముఠాలకు పంపారని నిర్ధారణ – వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నిర్వాకం – అమెరికాలో ఫెంటానిల్ ఓవర్డోస్ తో లక్షలాది మరణాలు – అమెరికాలో కంపెనీ సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్ – అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వార్త – ఔషధ నియంత్రణ సంస్థ, కస్టమ్స్…

Read More

శక్తిమంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి

– మొదటి 10 స్థానాల్లో మోదీ, రాహుల్ గాంధీ సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలనా నైపుణ్యంతో, ప్రభావవంతమైన రాజకీయంతో దేశవ్యాప్తంగా శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన 2025 సంవత్సరానికి సంబంధించిన అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆయన 28వ స్థానం సంపాదించారు. 2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న ఆయన ఒక్క ఏడాది వ్యవధిలోనే 11 స్థానాలు ఎగబాకి ఈ ఘనత సాధించారు. కీలక…

Read More

పుట్టినరోజే పరువు హత్య

 – కూతురు ప్రేమ వ్యవహారంతో రగిలిన తండ్రి సహనం వందే, పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో ఓ పరువు హత్య గుండెలు పిండేసేలా చేసింది. కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ తండ్రి, యువకుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణం జరిగిన రోజే బాధితుడు పుట్టినరోజు హత్యకు గురి కావడం ఆవేదన కలిగిస్తుంది. ప్రేమకు అడ్డంగా కులం… ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ…

Read More

రచ్చ

  30 శాతం కమీషన్లపై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ – తెలంగాణలో కమీషన్ల దందాతో ప్రజాధనం లూటీ – నేతల ఇళ్లల్లోనే కమీషన్ కౌంటర్లు… కొందరు కీలక ప్రజాప్రతినిధుల పోకడ – జనం సొమ్ము మింగేస్తున్న పెద్దలు, కాంట్రాక్టర్లు – కుటుంబ సభ్యులే ఈ కౌంటర్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు – ఆ కౌంటర్ల వద్ద కమీషన్లు ఇచ్చి టోకెన్ తీసుకున్న వాళ్లకే బిల్లులు క్లియర్ – గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలోనూ కమీషన్ల కక్కుర్తి సహనం వందే,…

Read More

బెట్టింగ్ యాప్‌లపై సిట్

   అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి – బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు – ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు – విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సహనం వందే, హైదరాబాద్ తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన…

Read More

హైదరాబాద్‌లో ఇళ్ల క్రమబద్దీకరణ కుంభకోణం

   బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58 పేరుతో వందల కోట్ల దోపిడీ – పేదల ఆశలను అమ్ముకున్న రెవెన్యూ అధికారులు, దళారులు – రెండేళ్లు కావస్తున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్న మోసగాళ్లు – వేల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట దోపిడి… రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పేరిట జీవో నెంబర్ 58ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు రెవెన్యూ అధికారులు,…

Read More

యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

   మేడ్చల్ లో రైలు కిందపడి ఆత్మహత్య – సినీ తారలపై దర్యాప్తు బిగుస్తున్న ఉచ్చు… – 19 కంపెనీలపై కేసులు… కోర్టులో సవాల్ సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌ అనే పిశాచం యువత జీవితాలను బలితీసుకుంటోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ (24), రూ. 2 లక్షలు కోల్పోయి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో చివరి కాల్‌లో తన తీవ్ర ఒత్తిడిని బయటపెట్టి, రైలు ట్రాక్ వద్ద లొకేషన్ షేర్ చేశాడు. స్నేహితులు…

Read More

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన…

Read More

మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ

రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్‌ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…

Read More