అప్పలనాయుడు… గిరిజన గుండెచప్పుడు – ఏజెన్సీలో విజయనగరం ఎంపీ పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పలనాయుడు… మాస్ లీడర్రాజకీయ హోదా, అధికారిక…

Read More

మోడీకి ఎంపీ కలిశెట్టి బర్త్ డే గిఫ్ట్ – ప్రధాని జన్మదినం సందర్భంగా పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:ప్రధాని మోడీకి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అదేదో వస్తువు అనుకునేరు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రత్యేకంగా పర్యటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ అప్పలనాయుడు ఒక గిరిజన గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు.ఆ తర్వాత గురువారం ఉదయం లుంగీ మీద పొలాల గట్లపై తిరుగుతూ రైతులతో సంభాషించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత…

Read More

విజయనగరం వీరుడు… పార్లమెంట్ టాపర్

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025…

Read More