
కాంగ్రెస్ ‘కులం’… కాషాయం హైజాక్
సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు…