South Vs North - Pani Puri Issue

తమిళనాడులో పానీపూరి రగడ

సహనం వందే, తమిళనాడు: దేశంలో ప్రాంతీయ చిచ్చు మళ్ళీ రాజుకుంది. ఉత్తరాది ప్రజలపై తమిళనాడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఉపాధి కోసం వచ్చే శ్రామికులను కించపరచడం దేశ ఐక్యతకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ వివాదం వెనుక రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వివక్ష కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పానీపూరీ మంటలుతమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉత్తరాది వారు ఇక్కడికి కేవలం పానీపూరీ అమ్మడానికి,…

Read More
AI Agents - Malt Book

మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో…

Read More

టెక్ జర్నలిజం… రాతగాళ్లదే రాజ్యం – కథలు చెప్పే వారికే ప్రాధాన్యత

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు ఇస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి?టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఒక కఠినమైన సాంకేతిక…

Read More
16th Finance Commission

దక్షిణాదికి 16వ ఆర్థిక’భంగం’ – పన్నుల వాటాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు తలపోటుఆర్థిక సంఘం లెక్కల్లో తమిళనాడు పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో 15వ…

Read More
AAP MP Swathi Maliwal

వైద్యం చేయండి… బిల్లు అడగకండి – డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయొద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. పేదవాడి ప్రాణం కంటే పైసలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల తీరును ఎండగట్టారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం రోగిని వేధించకుండా… ముందస్తు చికిత్స అందించేలా కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ గళమెత్తారు. రోగి అంటే ఆదాయం కాదుఆసుపత్రులు రోగులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా…

Read More
MP Kalisetti

దేశవ్యాప్తంగా 83 సాయుధ శిక్షణ కేంద్రాలు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సరిహద్దులను కాపాడే వీరులను తయారు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తోంది. లోక్‌సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. శిక్షణలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూనే కొత్త కేంద్రాలపై కీలక ప్రకటన చేసింది. భారీగా శిక్షణ కేంద్రాలుదేశవ్యాప్తంగా కేంద్ర సాయుధ పోలీసు…

Read More
AP High Court Judge EXams Results

జడ్జి కల… ఫలితాలు విడుదల – 50 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గతేడాది నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చాటిన అభ్యర్థుల జాబితాను రిజిస్ట్రార్ మంగళవారం విడుదల చేశారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన జూనియర్ డివిజన్ జడ్జి పోస్టుల కోసం జరిగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు ఇక ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితాల వెల్లడి…జూనియర్ సివిల్ జడ్జి నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. గత…

Read More
Breast Cancer

‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే. రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్…

Read More
Mentor Vishnu IAS

ఐఏఎస్ యుద్ధంలో ‘విష్ణు’ చక్రం – సివిల్ సర్వీస్ అభ్యర్థులకు అతనో మెంటార్

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఆర్భాటం లేదు. లక్షల ఫీజుల వసూళ్లు అసలే లేవు. కేవలం ఆశయ బలం ఉంటే చాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎన్ విష్ణు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పరీక్షల్లో 31 మంది అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తే.. అందులో ఏకంగా 11 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిస్వార్థ సేవకు దక్కిన అసలైన గౌరవం ఇది. విజయ కేతనం ఎగురవేసిన శిష్యులుఆయన ఉమ్మడి రాష్ట్రంలో…

Read More
Kalisetti with Speaker

కలిశెట్టి రాక్స్… స్పీకర్ టాక్స్ – ఎంపీ అప్పలనాయుడుని ప్రశంసించిన ఓం బిర్లా

సహనం వందే, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాల్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత పార్లమెంట్ వేదికపై సామాన్యుడిలా సైకిల్‌పై కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన క్రమశిక్షణ, సరళత్వం సాక్షాత్తూ లోక్‌సభ స్పీకర్‌నే ముగ్ధుడ్ని చేశాయి. రాజకీయాల్లో ఆడంబరాలు కాకుండా ఆశయం ముఖ్యమని కలిశెట్టి నిరూపిస్తున్నారు. స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ఆయనను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇంట తేనీటి విందులోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం టీడీపీ ఎంపీలకు…

Read More