కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ

సహనం వందే, సూర్యాపేట: “నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు…

Read More

దశాబ్దాల నిరీక్షణకు తెర – 57,924 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో రేవంత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు!

సహనం వందే, హైదరాబాద్: “కొలువుల పండుగ” సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మీ కల నేడు నిజమైంది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి తావులేదు… గత…

Read More

కాంగ్రెస్ బడ్జెట్ ‘బడా జూట్’.. అబద్ధాల పుట్ట: హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా ఉందని, పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ను ‘బడా జూట్’ బడ్జెట్‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయటా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు….

Read More

రాష్ట్ర బడ్జెట్‌పై జాన్ వెస్లీ తీవ్ర విమర్శలు – నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో విద్యా, వైద్య, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు, ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోకు, ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని జాన్ వెస్లీ…

Read More

తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా బడ్జెట్: కూనంనేని

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ బడ్జెట్‌ను ఆయన తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా అభివర్ణించారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని కూనంనేని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలులో సమతుల్యత పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన తెలిపారు. గొప్పలకు పోకుండా, పన్నుల భారం పెంచకుండా, ఉన్నంతలో బడ్జెట్…

Read More

బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 26 వేల 982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36 వేల 504 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి 18 వేల కోట్లు,…

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి

సహనం వందే, హైదరాబాద్:పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు…

Read More

ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు… చేతులు దులుపుకున్న తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందితే, దానివల్ల రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించకపోతే, ఈ బిల్లు చట్టంగా మారడం కష్టం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ బిల్లును సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును…

Read More

ఐఐటీ విద్యార్థికి గత ఏడాది రూ. 3.7 కోట్ల ప్యాకేజ్

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూ, దేశంలోని సాంకేతిక విద్యా రంగంలో తమ సత్తాను చాటుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్లేస్‌మెంట్ సీజన్ ప్రారంభం నుంచే ఐఐటీల్లోని విద్యార్థులకు రికార్డు స్థాయిలో జాబ్ ఆఫర్లు వస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ సంస్థల నుంచి వచ్చే ఈ ఆఫర్లు విద్యార్థులకు అధిక ప్యాకేజీలతో పాటు విభిన్న రంగాల్లో అవకాశాలను అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు… ఐఐటీ ఢిల్లీ,…

Read More