భారత్తో మైత్రికి చైనా తహ తహ
సహనం వందే, ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల దెబ్బకు చైనా కౌంటర్ ఎటాక్తో స్పందించింది. ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా టారిఫ్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా భారత్ వైపు దృష్టి సారించి, మైత్రి బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు అమెరికా దిగుమతులపై సుంకాలను 34 శాతం నుంచి భారీగా 84 శాతానికి పెంచి ట్రంప్కు షాక్ ఇచ్చిన చైనా, మరోవైపు భారత్తో కలిసి నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్థిక…