
స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు..ఉద్యోగం రాహుల్ గాంధీ
సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, తన రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా వెల్లడించారు. ‘స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు దగ్గర చదివాను. ఇప్పుడు రాహుల్…