శాంతి వేదికపై ‘విజయనగర’ గళం – ప్రపంచ వేదికపై ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లోని శాంతివనం ఆధ్యాత్మిక, రాజకీయ సందడితో నిండిపోయింది. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం ఘనంగా మొదలైంది. కేంద్ర మంత్రులు కైలాస్ విజయ్ వర్గీయ, దుర్గాదాస్ ఉయకే ముఖ్య అతిథులుగా… విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిరమైన భవిష్యత్తు సాధన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ అడుగులు వేస్తోంది. యుద్ధం వద్దు… శాంతికే…

Read More

మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

రైల్వే సమస్యలపై ఎంపీ గళం -ప్రజల గొంతుకైన ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, భువనేశ్వర్:ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో…

Read More