ఓట్ల కుంభకోణం… లోక్‌సభ రద్దు – మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు…

Read More

ఐదేళ్లలో క్యాన్సర్ అంతం – ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వైద్య విద్యార్థి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:వైద్యశాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక వ్యాధులకు ఇప్పుడు చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, అధునాతన చికిత్సా విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొన్ని ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం పూర్తిగా నిర్మూలించవచ్చని ఒక వైద్య విద్యార్థి చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రిస్ క్రిసాంథౌ అద్భుతమైన వాదన…బుడాపెస్ట్‌కు చెందిన క్రిస్…

Read More

భట్టి కిరికిరి… రాజగోపాల్ కెలికి కెలికి

సహనం వందే, హైదరాబాద్:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాయి. పార్టీలో మరింత ముదురుతున్న ఈ వ్యవహారంపై భట్టి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రాజుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా, పార్టీలోని ముఖ్య నేతల పైనా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన చేసిన ట్వీట్ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ లో…

Read More

మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ

సహనం వందే, హైదరాబాద్:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్‌ఫామ్‌లతో ఆన్…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

ఫిల్మ్ ఫెడరేషన్ భగ్గు – వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వేతనాలు పెంపు విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజుల తరబడి నిరసనలు చేస్తున్న సినీ కార్మికులు, తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే సోమవారం నుంచి అన్ని షూటింగులు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్…

Read More

నిర్మాతల కొర్రీ… కార్మికుల వర్రీ – కొలిక్కిరాని సినిమా కార్మికుల వ్యవహారం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల జీతాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగలేదు. వేతనాల పెంపునకు నిర్మాతలు షరతులతో కూడిన ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ, కార్మిక సంఘాల నాయకులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇకపై తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. నిర్మాతల షరతుల్లోని మెలికలు…నిర్మాతలు శనివారం మీడియా సమావేశంలో వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల…

Read More

మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు

సహనం వందే, న్యూఢిల్లీ:కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల వాదన…గత సంవత్సరం…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More