తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

ఏవీ ఇన్ఫ్రాకాన్ భారీ మోసం – రూ. 500 కోట్లు స్వాహా ….

సహనం వందే, హైదరాబాద్: బై బ్యాక్ పాలసీ పేరుతో భారీ పెట్టుబడులు ఆకర్షించి, రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ దందా వెలుగులోకి వచ్చింది. అనతి కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశచూపి, వందలాది మంది బాధితులను నిండా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ కేంద్రంగా దందా‌‌… ఏవీ ఇన్ఫ్రాకాన్ ఛైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్‌ను…

Read More