పాకిస్తాన్ చీలిక

సహనం వందే, బలూచిస్తాన్: పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారిన బలూచిస్తాన్ ప్రాంతం ఒక్కసారిగా స్వాతంత్య్రం ప్రకటించడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ప్రముఖ బలూచ్ ఉద్యమకారుడు మీర్ యార్ బలూచ్ ఈ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు తమ కొత్త దేశానికి భారతదేశం, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మద్దతు కూడా కోరారు. ఈ పరిణామంతో సోషల్ మీడియా వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ట్రెండింగ్‌లోకి రాగా, బలూచిస్తాన్ జెండాలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త…

Read More

పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

సహనం వందే, హైదరాబాద్: భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం!

సహనం వందే, హైదరాబాద్: 1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి…

Read More

ద్విజాతి సిద్ధాంతం వల్లే పాకిస్థాన్ ఏర్పాటు

సహనం వందే, ఇస్లామాబాద్: హిందువులకు, ముస్లింలకు జీవన విధానంలో ప్రతి విషయంలోనూ వైరుధ్యం ఉందని, అనేక తేడాలు ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఏర్పడటానికి ఈ ద్విజాతి సిద్ధాంతమే ముఖ్య కారణమని ఆయన మరోసారి చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన విదేశీ పాకిస్థానీయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ మూలాలను గుర్తుంచుకోండి… దేశ గుర్తింపును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ద్విజాతి సిద్ధాంతం గురించి తప్పకుండా…

Read More