కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం

సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…

Read More