ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

మోడీ గుండెల్లో ధన్‌ఖడ్‌ దడ -నరేంద్రుడికి ఉపరాష్ట్రపతి ఝలక్

సహనం వందే, న్యూఢిల్లీ:ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్‌ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్‌ ఉదంతం బ్లడ్‌ ఆన్‌…

Read More

బహుజనుల బలిదానంతో అమరావతి

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి… ఇది రాజధాని కాదు, రాజకీయ నాయకుల కుట్రలకు, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం! 2015లో వేసిన అబద్ధపు పునాదులపై ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన మరోసారి శంకుస్థాపన డ్రామాకు తెరలేపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో ప్రజల ఆశలు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా బలి అవుతున్నాయి. మొదటి శంకుస్థాపనతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ…

Read More