Haridwar

హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు

సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….

Read More

దివ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రకు శ్రీకారం

సహనం వందే, చమోలి: ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న పవిత్ర బద్రీనాథ్ ధామ్, ఆరు నెలల నిరీక్షణ తర్వాత తన దివ్య ద్వారాలు తెరుచుకుంది. ఆదివారం ఉదయం వేద మంత్రాల దివ్య ధ్వనులు మారుమోగుతుండగా, మంగళకరమైన సంగీతాల నడుమ, 40 క్వింటాళ్ల సుగంధ భరిత పుష్పాల అలంకరణతో శోభాయమానంగా ఆలయ గర్భగుడి తలుపులు తెరిచారు. ఈ శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొని తొలి పూజలు నిర్వహించారు. భక్తుల హృదయాలు…

Read More

ఊర్వశి రౌటేలాకు ఆలయం!

సహనం వందే, హైదరాబాద్: నటి ఊర్వశి రౌటేలా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఆలయం ఉందని చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని చెప్పారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఇది గొప్ప నిదర్శనమని ఆమె అన్నారు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో, దాని వివరాలేంటో చెప్పకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆలయంలో ఆన్‌లైన్ బుకింగ్ ఎప్పుడు? ఊర్వశి వ్యాఖ్యలు…

Read More

కైలాష్ కి గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్: కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020 నుంచి నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. త్వరలో కైలాష్ కు ప్రయాణం! హిందూ, బౌద్ధ, జైన మతాల వారికి ఎంతో పవిత్రమైన కైలాష్ పర్వతం, మానస సరోవర్ సరస్సులను దర్శించుకునే అవకాశం మళ్లీ రానుంది. ఈ ఏడాది…

Read More