మానవ హక్కుల బ్రోకర్లకు నోబెల్ – ఇజ్రాయిల్ మద్దతుదారు మచాడో ఎంపిక

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం నోబెల్ కమిటీ పశ్చిమ దేశాల రాజకీయ అజెండాను అమలు చేస్తోందనడానికి తాజా నిదర్శనం. అహింసా మార్గంలో ప్రపంచానికి స్వాతంత్య్ర సిద్ధాంతాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఐదుసార్లు నామినేషన్ వేసినా దక్కని ఈ గౌరవం… వెనెజులాలో సోషలిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మచాడోకు లభించడం…

Read More