India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More

క్రిస్మస్ సెలబ్రేట్… దీపావళి రిగ్రెట్ – టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల తీరుపై ఆగ్రహం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులపై పండుగల వేళ ఒత్తిడి పెంచుతూ ఆధునిక బానిసత్వానికి పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో దీపావళి సెలవులు ఇచ్చేందుకు నిరాకరించడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సమయంలో టీమ్ సభ్యులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, సెలవులు మంజూరు చేసేది లేదని మేనేజర్ గ్రూప్ చాట్‌లో స్పష్టం చేసినట్లు ఒక టెక్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ ఒకలా… దీపావళి…

Read More

పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్ – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

సహనం వందే, న్యూఢిల్లీ:వారానికి 70 గంటలు పని చేయాలని… అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 1986లో మనదేశంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తీరు పట్ల టెకీలు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై దృష్టి సారించి…

Read More