Ahmedabad Fake AI Face Cheatings

తమ ముఖమే తమకు శత్రువు – అహ్మదాబాద్‌లో ఏఐతో నకిలీ బాస్ అవతారం

సహనం వందే, అహ్మదాబాద్‌: సాంకేతికత సాయంతో సత్యం సమాధి అవుతోంది. అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం మన డిజిటల్ భద్రతను ప్రశ్నిస్తోంది. మీ మొబైల్‌కు ఎటువంటి సమాచారం రాకుండానే మీ గుర్తింపు మాయమవుతుంది. కృత్రిమ మేధస్సు ఇప్పుడు నేరగాళ్ల చేతిలో మారణాయుధంగా మారింది. అద్దంలో మీ ముఖం చూసుకోవాలన్నా భయపడే రోజులు వచ్చేశాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే ప్రాణాలు పోయేదాకా తెలియదు. అహ్మదాబాద్‌లో నకిలీ బాస్అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నేరగాళ్లు వేసిన ప్లాన్ వింటే…

Read More
gohnson & gohnson Baby Talcum Powder

సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం

సహనం వందే, లండన్: తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది. అంతర్జాతీయ కేసు…బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది….

Read More
AC effects Kidneys

ఏసీ అలవాటు కిడ్నీకి చేటు – చల్లని గది… రాళ్ల నిధి

సహనం వందే, హైదరాబాద్: వేసవి భానుడు భగభగలాడుతుంటే జనం ఏసీ గదుల్లోకి పారిపోతున్నారు. కానీ ఆ చల్లని గాలి కింద కూర్చుంటే ప్రాణాలు సేఫ్ అని అనుకుంటే పొరపాటే. బయట ఎండలు మండటం ఒకెత్తయితే లోపల చల్లదనం కిడ్నీలను రాళ్లమయం చేస్తోంది. చెమట పట్టని శరీరం లోలోపల విషాన్ని నింపుకుంటోంది. అందుకే ఇప్పుడు ఏసీ గదులే కిడ్నీ స్టోన్లకు అసలైన కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. చల్లదనం వెనుక ప్రమాదంవేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి మనం ఏసీని ఆశ్రయిస్తున్నాము….

Read More
Nasik TCS Sex Scandal

సాఫ్ట్‌వేర్ ముసుగు.. హార్డ్‌కోర్ ద్రోహం – నాసిక్ టాటా కంపెనీలో కామ పిశాచులు

సహనం వందే, నాసిక్: నాసిక్ లోని అతిపెద్ద ఐటీ దిగ్గజం ముసుగులో చీకటి దందాలు సాగుతున్నాయి. అమాయక యువతులే లక్ష్యంగా సాగుతున్న ఈ అరాచకాలు కార్పొరేట్ వ్యవస్థలోని కుళ్ళిన కోణాన్ని బయటపెట్టాయి. అధికారం, అణచివేత మధ్య నలిగిపోతున్న ఉద్యోగినుల ఆర్తనాదాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థాగత వైఫల్యాలు నేరస్థులకు వరంగా మారడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. కంపెనీ ముసుగులో చీకటి కోణంవడాలా రోడ్డులోని అశోక బిజినెస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీఓ కార్యాలయం…

Read More
Get Companion Business with Aloneness

ఒంటరితనం తుంటరి వ్యాపారం – భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఆత్మీయత

సహనం వందే, హైదరాబాద్: మెట్రో రైలు కోచ్ నిండా జనం ఉంటారు. వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్లు మోగుతుంటాయి. కానీ గుండె లోతుల్లో మాత్రం అంతుచిక్కని నిశ్శబ్దం ఉంటుంది. కోట్లాది మంది మధ్య కూడా మనిషి తనకు తాను ఒంటరి అయిపోతున్నాడు. ఈ శూన్యం నుంచే సరికొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. డబ్బులిస్తే తోడుగా నడిచే స్నేహితులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నారు. అమ్మకానికి ఆత్మీయతభారతదేశంలో ఇప్పుడు 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంత పెద్ద…

Read More
Nasik TCS Issue

నాసిక్ గ్యాంగ్.. గుంటూరు రింగ్ – టీసీఎస్ ఉద్యోగికి గాలం

సహనం వందే, గుంటూరు: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన టీసీఎస్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ మత మార్పిడి ముఠాలు విరుచుకుపడుతున్నాయి. నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్‌ను మతం మార్చేందుకు గుంటూరుకు చెందిన నిందితుడు మలేషియా కేంద్రంగా పన్నిన వ్యూహం ఇప్పుడు బట్టబయలైంది. టెక్నాలజీ, విదేశీ ప్రయాణాలు, హనీట్రాప్ కలగలిసిన ఈ ప్రమాదకర నేరపూరిత నెట్‌వర్క్ ఐటీ కారిడార్‌లో పెను సంచలనం రేపుతోంది. నాసిక్ టూ…

Read More
Marathon

మారథాన్ సరికొత్త ఫ్యాషన్ – పరుగు ఒక వ్యసనం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పరుగు ఒక మతంలా మారుతోంది. కేవలం ఒక్క రోజు పరుగు కోసం భారతీయులు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ముంబై నుండి లడఖ్ వరకు మారథాన్ ల జోరు పెరుగుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇప్పుడు ఖరీదైన జీవనశైలిగా మారింది. మధ్యతరగతి, కార్పొరేట్ వర్గాల్లో ఈ పరుగు పిచ్చి పీక్స్‌కు చేరింది. కేవలం ఒక్క రోజు పరుగు కోసం సగటున 50 వేల రూపాయలు వెచ్చించడం వెనుక ఒక పెద్ద ఆర్థిక…

Read More
KaliBheri Temple

మాంసమే నైవేద్యం… రొయ్యలే ప్రసాదం – తంతానియా కాళీబారి ఆలయంలో వింత

సహనం వందే, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆహారపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. శాఖాహార నిబంధనలను ప్రబోధించే శక్తులు ఇప్పుడు బెంగాలీ చేపల సంస్కృతి ముందు మోకరిల్లుతున్నాయి. ప్రధాని మోదీ కోల్‌కతాలోని మాంసాహార ప్రసాద ఆలయాన్ని సందర్శించడం కేవలం భక్తి కాదు. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడ. మతపరమైన ప్రతీకలను వాడుకుంటూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడమే దీని అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అమ్మవారికి మాంసం నైవేద్యంకోల్‌కతాలోని తంతానియా కాళీబారి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది….

Read More
OYO Founder Rithesh

ఆగిపోవడం అంటే ఓడిపోవడం – ఓయో వ్యవస్థాపకుడు రితేష్ ఫిలాసఫీ

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే మనం గీసుకున్న గీతల్లో నడవడం కాదు.. తెలియని దారుల్లో ధైర్యంగా అడుగులేయడం. ఒక సాధారణ కుర్రాడు.. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి వేల కోట్ల ఓయో సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చెప్పే అద్భుత కావ్యం రితేష్ అగర్వాల్ ప్రయాణం. ఆయన పంపిన చిన్న మెయిల్స్ ఆయన తలరాతను ఎలా మార్చాయో ఈ కథనంలో చర్చిద్దాం. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ కాదు.. ఆశ చావని పోరాటం. నమ్మకమే…

Read More
GenZ Loans

నేటి తరం అప్పుల మయం – ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్షల రూపాయల బాకీలతో కుర్రకారు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అప్పు తీసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. జేబుకు చిల్లు పెడుతున్న యాప్స్దేశ జనాభాలో సగం మంది ఉన్న 30 ఏళ్ల…

Read More