Shiridi Sai Baba, మహారాష్ట్ర అసెంబ్లీకి షిర్డీ సాయిబాబా విరాళాల నివేదిక

అసెంబ్లీకి షిర్డీ సాయిబాబా! – ప్రజల ముందుకు ఆలయ విరాళాల నివేదిక

సహనం వందే, షిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం నిధుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి విరాళాలు, బ్యాంక్ వడ్డీల ద్వారా 850 కోట్ల రూపాయల భారీ ఆదాయం వస్తోంది. ఈ మొత్తం సొమ్మును ట్రస్ట్ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. భక్తుల నుంచి వస్తున్న ఈ భారీ విరాళాలు ఆలయ ప్రతిష్టను పెంచడమే కాకుండా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు బాటలు వేస్తున్నాయి. రామమందిర…

Read More
Religious Beliefs Vs Science, సైన్స్

సైన్స్ వైపు సంపన్నుల పరుగు – మత విశ్వాసాలు దాటి విజ్ఞాన శాస్త్ర బాట

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతదేశంలో దానాలు అంటే దేవాలయాలు, మత సంస్థలకే ప్రాధాన్యత ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని దేవుడి నుంచి సైన్స్ ప్రయోగశాలల వైపు మళ్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశాభివృద్ధికి సరికొత్త శాస్త్రీయ పునాదులు వేస్తున్నారు. సరికొత్త శాస్త్రీయ విప్లవంకృత్రిమ మేథ, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక ఆవిష్కరణల్లో భారత్ వెనుకబడుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ…

Read More
చాక్లెట్ వాసనతో కండల వేట – జిమ్ వర్కవుట్ లో అద్భుతమైన మార్పు

చాక్లెట్ వాసనతో కండల వేట – జిమ్ వర్కవుట్ లో అద్భుతమైన మార్పు

సహనం వందే, హైదరాబాద్: జిమ్ కు వెళ్ళే కండల వీరులారా ఇకపై బరువులెత్తే ముందు ఒక ముక్క చాక్లెట్ తినాల్సిన పనిలేదు. కేవలం దాని వాసన చూస్తే చాలు మీ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అలసట తెలియకుండా కండరాలు ఉక్కులా తయారవుతాయి. శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ రంగంలో ఇదొక కొత్త సంచలనం. పరిశోధనలో అద్భుత ఫలితాలుమలేషియాలోని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై లోతైన అధ్యయనం చేశారు. ఇందులో…

Read More
India doctors Face a Violence Crisis

తెల్ల కోటుపై రక్తపు మరకలు – దేశవ్యాప్తంగా 80 శాతం వైద్యులపై దాడులు

సహనం వందే, హైదరాబాద్: ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నేడు ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. దేవుడితో సమానంగా చూసే వైద్య వృత్తిపై దాడులు పెచ్చరిల్లడం సమాజానికి చేటు తెస్తోంది. ఆసుపత్రులు ప్రాణదాతలకు వేదికలు కావాల్సింది పోయి, రణరంగాలుగా మారుతున్నాయి. వైద్యుల భయం, ఆందోళన చివరకు రోగులకే పెను శాపంగా పరిణమిస్తోంది. వైద్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి. వైద్య వృత్తిపై పెరిగిన ముప్పుదేశవ్యాప్తంగా 439 మంది వైద్యులపై నిర్వహించిన తాజా సర్వే వైద్య…

Read More
Rajesh Exports Gold Scam

15 లక్షల కోట్ల గోల్డ్ స్కామ్ – రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గోల్‌మాల్

సహనం వందే, హైదరాబాద్: భారతీయ మార్కెట్లను కుదిపేసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణంలో ఒకటిగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు బంగారు సామ్రాజ్యంగా వెలుగొందిన ఈ సంస్థ, ఇప్పుడు రూ 15 లక్షల కోట్ల కుంభకోణంలో చిక్కుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును మార్కెట్‌లో పెట్టిన సామాన్యుల గుండెల్లో ఈ వార్త రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ భారీ కుంభకోణం వెనుక దాగున్న అసలు నిజాలు ఇప్పుడు వ్యవస్థల పనితీరుపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాగితాల మీదే అద్భుత…

Read More
Ayodhya Rama Mandir

‘అయ్యో’ధ్య – విరాళాల వివాదంతో తగ్గిన యాత్రికుల తాకిడి

సహనం వందే, అయోధ్య: రామమందిర నిర్మాణ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు అయోధ్య నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్లుగా కళకళలాడిన పవిత్ర నగరం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. భక్తుల రాక తగ్గడంతో వ్యాపారులు, రవాణాదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చట్టపరమైన విచారణే కాకుండా, భక్తుల నమ్మకం దెబ్బతినడం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. దీనిపై ప్రత్యేక విశ్లేషణ. రామమందిర ప్రస్థానం…గత రెండేళ్లుగా అయోధ్యలో రామమందిరం ప్రభావంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంది. వేల సంఖ్యలో…

Read More
Google Sundar Pitchai

ఏడాది జీతం… అమెరికా ప్రయాణం – పీకల్లోతు కష్టాల్లో పైకి లేచిన పిచాయ్ ప్రస్థానం

సహనం వందే, హైదరాబాద్: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తన ఆశయాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కొడుకు ఉన్నత చదువుల కోసం తండ్రి తన ఏడాది సంపాదనను ఒక్క టికెట్ కోసమే ఖర్చు చేస్తే ఆ వెనుక ఉన్న ఆవేదన ఎంతటిదో ఊహించుకోవచ్చు. ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితంలో చోటుచేసుకున్న ఈ అరుదైన సంఘటన అందరికీ పాఠం కావాలి. కన్నీటి వెనుక ఉన్న కష్టంసుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని అనుకున్నారు….

Read More
Ex Election Commissioner Lavasa

ఓట్లపై వేటు… 16 కోట్ల మంది ఔట్ – మాజీ ఎన్నికల కమిషనర్ లావాసా విమర్శ

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ వంటి ఓటర్ల జాబితా ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణానికి నిలయంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఏకంగా 16 కోట్ల మంది ఓటర్ల పేర్లు గాలిలో కలిసిపోయాయి. ఈ భారీ తొలగింపు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? 16 కోట్ల మంది ఓటర్లు ఎలా అదృశ్యమయ్యారు? ఇంతటి ఘోర వైఫల్యానికి బాధ్యత ఎవరిది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం…

Read More
Ayodhya Silver Bricks Scam

అయోధ్యలో వెండి ఇటుకల మాయాజాలం – రామ మందిరంలో మాయమైన నిధులు

సహనం వందే, అయోధ్య: దైవకార్యం పేరుతో భక్తులు అర్పించిన కానుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సమర్పించిన వెండి ఇటుకల నుంచి నగదు వరకు ఏవీ నేడు లెక్కల్లో లేవు. ఆస్థానంలో సాగిన నిధుల సేకరణ వ్యవస్థ, ఆ తరువాత వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. మందిరం పవిత్రతను కాపాడాల్సిన వారు అక్రమాలకు పాల్పడి సంపదను పోగేసుకున్న తీరు ఇప్పుడు దేశాన్ని నిశ్చేష్టులను చేస్తోంది. పవిత్ర వెండి ఇటుకల…

Read More
Ayodhya Vs Thirupathi

అయోధ్య రాముడికి వెంకటేశ్వరుడి పాఠాలు – తిరుమల హుండీ లెక్కలు అయోధ్యకు బాట

సహనం వందే, తిరుపతి: భక్తుల నమ్మకం దేవుడిపై ఎంత ఉంటుందో ఆలయ ఆర్థిక నిర్వహణపై అంతకంటే ఎక్కువ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం తన వినూత్న లెక్కింపు పద్ధతులతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచింది. కానీ ఇటీవల అయోధ్య రామాలయంలో వందల కోట్ల విరాళాల పక్కదారి పట్టిన ఉదంతం, పారదర్శకత లేని నిర్వహణ భక్తుల విశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో కళ్ళకు కట్టింది. అయోధ్యలో విరాళాల వివాదంఅయోధ్య రామాలయంలో జరిగిన వందల కోట్ల విరాళాల దోపిడి వ్యవహారం దేశవ్యాప్తంగా…

Read More