BJP Vs TDP

కేంద్రంలో టీడీపీ పట్టు తప్పుతుందా? – ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్న బీజేపీ

సహనం వందే, అమరావతి: ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్‌సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మారుతున్న బలాబలాలులోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి…

Read More
Thirupathi Prasadam Laddu

దివ్య ప్రసాదం దైదీప్యమానం – తిరుపతి లడ్డూలో కొత్త కాంతి

సహనం వందే, తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడే విషయంలో టీటీడీ అడుగులు వేగవంతం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పరీక్షలకే ప్రాధాన్యతనిస్తోంది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్టీఆర్ఐ)తో చేతులు కలిపి ప్రసాదం తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చర్యలు చేపట్టింది. ఈ కొత్త మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే. ఒప్పందం వెనుక లక్ష్యంతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను అత్యున్నత స్థాయిలో ఉంచాలని…

Read More
Ontari Mahila

మహిళాలోకం ‘ఒంటరి’ జీవితం – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సామాజిక ముఖచిత్రం మారుతోంది. పెళ్లిళ్లపై ఆసక్తి తగ్గడం, విడాకులు పెరగడం, భాగస్వామిని కోల్పోవడం వంటి కారణాలతో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో జనాభా కూర్పును, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయనుంది. మారుతున్న జీవనశైలితో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోయే ఆందోళనకర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒంటరితనంలో మహిళలదే పైచేయికేంద్ర ప్రభుత్వ తాజా ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా…

Read More
Brain Operation

పవన్ ‘మత్తు’ కణితి చిత్తు – ఓజీ సినిమా చూపించి మెదడుకు ఆపరేషన్

సహనం వందే, గుంటూరు: ఆపరేషన్ థియేటర్‌లో కత్తులు, కత్తెరల ధ్వని. మెదడుపై నిశితమైన శస్త్రచికిత్స. అయినా రోగి మాత్రం ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మెదడులోని కణితిని తొలగించడానికి వైద్యులు ఎంచుకున్న ఈ సరికొత్త మార్గం వైద్య ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగిస్తోంది. స్పృహలో ఉండి సినిమా చూస్తూ సర్జరీ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మెదడులో కణితిప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరమ్మకు మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది మాట, కదలికలను…

Read More
Pawan Kalyan Politics

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? రగిలిన వివాదాల మంటలుపవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం…

Read More
Kurnool Gold Mine

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని

సహనం వందే, కర్నూలు: భారతదేశం బంగారం కోసం విదేశాల వైపు చూస్తోంది. ఏటా 750 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటూ ఖజానాను ఖాళీ చేస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరిలో సరికొత్త చరిత్ర మొదలైంది. ప్రైవేటు రంగానికి తలుపులు తెరుస్తూ నేలతల్లి గర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతోంది. నేల గర్భంలో కొత్త ఆశలుదేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ. ఇతర దేశాల మీద ఆధారపడటం…

Read More
Nikhila first Salary donated to Mahanadu

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం

సహనం వందే, రణస్థలం: చదువే దేశ భవిష్యత్తును మారుస్తుందని ఒకనాడు ఆ చిన్నారికి చెప్పిన మాటలు ఈరోజు ఒక గొప్ప సంప్రదాయానికి నాంది పలికాయి. రాజకీయ వారసత్వపు పగ్గాల కంటే విలువలతో కూడిన విద్యా సంస్కారమే మిన్న అని నిఖిల నిరూపించింది. మొదటి సంపాదనతోనే పార్టీ నిధికి ఆమె చేసిన సాయం ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంకురార్పణవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుమార్తె నిఖిల చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది….

Read More
Kalisetti Yellow March

కలిశెట్టి ఎల్లో మార్చ్ – మహానాడు వేదికగా స్త్రీ శక్తి సందేశం

సహనం వందే, రణస్థలం: తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుక మహానాడు అరుదైన దృశ్యాలకు వేదికైంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన హైబ్రిడ్ విధానంతో పార్టీ సరికొత్త ఒరవడిని సృష్టించింది. కార్యకర్తలను పార్టీకి వెన్నెముకగా భావించే టీడీపీ ఈసారి మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునికత కలయికవిజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో ఈ మహానాడును ప్రారంభించారు. తన మాతృమూర్తి కలిశెట్టి సూరప్పమ్మ…

Read More
Nara Chandrababu Naidu

‘నారా’వారి సంతాన సాఫల్య కేంద్రం – పిల్లలను కనేందుకు చంద్రబాబు బంపర్ ఆఫర్

సహనం వందే, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నియంత్రణ పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో యువ జనాభా సంఖ్యను పెంచి భవిష్యత్తును కాపాడటమే ఏకైక లక్ష్యంగా మూడో, నాలుగో సంతానాన్ని కనే తల్లిదండ్రులకు భారీ నగదు ప్రోత్సాహకాలను అధికారికంగా ప్రకటించి సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. మారిన జనాభా వ్యూహంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పడిపోతున్న జననాల…

Read More
MP Appalanaidu Cycle

పార్లమెంట్‌కు సైకిల్ ప్రయాణం – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత

సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం… ఇంధన కొరత… ఈ పరిస్థితుల్లో పొదుపు మాత్రం పాటించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వాహనాల వాడకాన్ని తగ్గించాలని నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ వాడాలని విజ్ఞప్తి చేశారు. మోడీ, బాబు ఇప్పుడు చేసిన విజ్ఞప్తి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ పద్ధతిని ఒకే ఒక్కడు రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్నట్టు విశేషం. అతను ఎవరో కాదు విజయనగరం ఎంపీ…

Read More