Kalisetti celebrates 44years of TDP

సముద్రపు అలలపై కలిశెట్టి అడుగులు – రణస్థలం తీరాన పసుపు జెండా రెపరెపలు

సహనం వందే, రణస్థలం: గాలిలో తేలే పసుపు రంగు కేవలం ఒక పార్టీ గుర్తు మాత్రమే కాదు. అది వేల మంది గుండె చప్పుడు. రణస్థలం సముద్ర తీరాన అలల హోరులో ఆ పసుపు జెండా రెపరెపలాడుతుంటే చరిత్ర మళ్ళీ తలవొంచి నమస్కరించింది. మత్స్యకారుల కష్టాల్లోనూ, పేదల కన్నీళ్లలోనూ తోడున్న ఒక రాజకీయ ప్రస్థానం ఇది. గతాన్ని మరిచిపోని ఒక నాయకుడి ఆరాటం ఈ వేడుకలో కనిపించింది. పసుపు జెండా పండుగవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా…

Read More
ఉత్తరాంధ్ర భూదందా

ఉత్తరాంధ్ర భూదందా… పవన్ పంజా! – అక్రమార్కుల గుండెల్లో డిప్యూటీ సీఎం దడ

సహనం వందే, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు రాజకీయ నేతల ఆటబొమ్మలయ్యాయి. ధరలు పెరగడంతో వివాదాలు ముదిరి హత్యల దాకా వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సొంత పార్టీ సహా కూటమి నేతలే ఈ దందాల్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చాలు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ పవర్ వార్నింగ్రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో…

Read More

బీజేపీ రాగం… టీడీపీ విలాపం – తెలంగాణ తెలుగుదేశం నేతల నిరాశ

సహనం వందే, అమరావతి/హైదరాబాద్:తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ…

Read More