మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

బ్యాంకు ‘బీమా’కింకరులు – మాయమాటలతో బీమా ఉచ్చులోకి పేదలు

సహనం వందే, హైదరాబాద్:బీమా అనేది ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులకు అది దోపిడీకి మార్గంలా మారింది. ఒకప్పుడు భరోసాగా ఉన్న ఈ రంగం, ఇప్పుడు నిస్సహాయ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. భారీ కమీషన్లు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం… ఇవన్నీ కలిసి ఒక విషవలయం సృష్టించాయి. బీమా అనేది ఇప్పుడు మోసాల క్రీడగా, అమాయకుల సొమ్మును కొల్లగొట్టే కుట్రగా పరిణమించింది. ఈ మోసాలకు సంబంధించి కేవలం ఒక సంవత్సరంలో లక్షలాది ఫిర్యాదులు…

Read More