Appalanaidu Speech on Amaravathi at Parliament

అమరావతికి అప్పలనాయుడు హారతి – లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి గళం

సహనం వందే, న్యూఢిల్లీ: మట్టికి మనిషికి మధ్య ఉండే బంధం రక్త సంబంధం కంటే పవిత్రమైనది. కన్నతల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం లాంటిది రైతుకు తన నేలతో ఉండే అనుబంధం. కానీ ఆ మట్టినే నమ్ముకున్న రైతుల కన్నీరు గత పాలకుల పతనానికి పునాది అయింది. నేడు ఆ కన్నీటి చుక్కల నుంచి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం ప్రాణప్రదమైన భూమిని ధారపోసిన రైతుల గాథ ఇది. అమరవీరుల త్యాగాల పునాదిలోక్‌సభ సాక్షిగా…

Read More
MP appalanaidu

ఖబరస్థాన్‌కు అప్పలనాయుడు అభయం – ప్రహరీ గోడకు ప్రాణం.. ఎంపీ కలిశెట్టి చిత్తశుద్ధి

సహనం వందే, విజయనగరం: రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు కేవలం మసీదులకే పరిమితం కావు. అవి తోటి మనుషుల కష్టాలను గుర్తించే కరుణగా మారాలి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సరిగ్గా అదే బాటలో నడిచారు. ముస్లిం సోదరుల దశాబ్దాల కష్టాలను స్వయంగా చూసి తక్షణమే నిధులను కేటాయించి అందరి మన్ననలు పొందారు. పవిత్ర సందర్శనరంజాన్ పండుగను పురస్కరించుకొని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఖబరస్తాన్‌ను సందర్శించారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే…

Read More

‘బాబు’ గోత్రం… కలిశెట్టి మేనల్లుడి కంఠస్థం

సహనం వందే, రణస్థలం:కలిశెట్టి అప్పలనాయుడు… విజయనగరం ఎంపీ. ఆయన స్టైలే వేరు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి చేదోడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ దేవాలయంలో అర్చనలు చేసినప్పటికీ తమ కుటుంబ సభ్యుల గోత్రనామాల కంటే…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More