Middle class income

మధ్యతరగతికి మహాయోగం – 2030 నాటికి హై మిడిల్ క్లాస్ దేశంగా భారత్

సహనం వందే, హైదరాబాద్: పేదరికం నీడల నుంచి బయటపడి ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా నిలబడబోతోంది. ఒకప్పుడు తిండికి తిప్పలు పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రథాన్ని నడిపే స్థాయికి చేరుతోంది. ఇది కేవలం అంకెలు చెప్పే లెక్క కాదు… ప్రతి భారతీయుడి తలరాత మారబోతోందన్న నమ్మకం. మన కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతికి మంచి రోజులు రానున్నాయి. పెరగనున్న ఆదాయంప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే…

Read More

బిలియనీర్ల ఆర్థిక ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: భారతదేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. మధ్యతరగతి కంటే తక్కువ పన్నులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమానతలకు కారణమవుతున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. అగ్రశ్రేణి బిలియనీర్లు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ తమ వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టి, సంపదను విదేశాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలు మాత్రం అధిక పన్నుల…

Read More