AI Usage In India

భారత్ గడ్డ ఏఐ అడ్డా! – 10 కోట్ల యూజర్ల జోరు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) మార్కెట్‌గా అవతరించింది. కేవలం చాట్ జీపీటీ ఒక్కటే వారానికి 10 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ భారీ వినియోగం కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కేవలం ఏడాది కాలంలోనే ఇక్కడి వినియోగదారులు 4 రెట్లు పెరగడం విశేషం. ఖజానా నింపే కొత్త వ్యూహంఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు తన దృష్టిని కేవలం వాడుకందారుల సంఖ్య…

Read More
Phone Usage in India

ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఘజియాబాద్ ఘోరం…ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్…

Read More
Musk comments on Bharat

అగ్రరాజ్యంగా ఇండియా – టెస్లా అధినేత మస్క్ సంచలన కామెంట్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రాభవం తగ్గుతుంటే భారత్ ఆధిపత్యం పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇండియా వృద్ధి రేటును చూసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మార్పు రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను శాసించబోతోంది. పవర్‌ ఫుల్‌ భారత్‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిలో…

Read More