టెక్ జర్నలిజం… రాతగాళ్లదే రాజ్యం – కథలు చెప్పే వారికే ప్రాధాన్యత

సహనం వందే, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ రంగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. తాము తయారు చేసిన టెక్నాలజీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. ఇప్పుడు కంపెనీలకు ఆ కళ తెలిసిన వారే కావాలి. అందుకే రాత మీద పట్టున్న వారికి ఐటీ దిగ్గజాలు కోట్లాది రూపాయల జీతాలు ఇస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి?టెక్ కమ్యూనికేషన్స్ అంటే ఒక కఠినమైన సాంకేతిక…

Read More