ఇల్లు భారం.. షేరు బంగారం! – సొంతింటి కంటే స్టాక్ మార్కెట్టే మేలు
సహనం వందే, హైదరాబాద్: నేటి తరం యువతకు సొంతిల్లు అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోతోంది. ఆకాశాన్ని తాకుతున్న ఇంటి ధరలు, భారంగా మారుతున్న బ్యాంకు వడ్డీల వల్ల యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. ఇల్లు కొని అప్పుల ఊబిలో కూరుకుపోయే కంటే ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి కోట్లు గడించవచ్చని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగానికి పీడకలగా మారుతోంది. అందని ద్రాక్షగా సొంతిల్లుఒకప్పుడు 30 ఏళ్లలోపు సొంతిల్లు…