Three Gandhis

ముగ్గురు గాంధీల కొత్త గ్లామర్ – పార్లమెంటును ఊపేస్తున్న తల్లీ, అన్నాచెల్లెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు కలిసి పార్టీకి నాయకత్వం వహించారు. అయితే కాంగ్రెస్‌కు ఏకకాలంలో ముగ్గురు గాంధీలు నాయకత్వం వహించిన దాఖలాలు లేవు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ పార్లమెంటును రఫ్ ఆడిస్తున్నారు. సోనియా గాంధీ పార్టీకి పెద్దదిక్కుగా ఉండగా… రాహుల్ గాంధీ తన రాజకీయ అనుభవంతో పార్టీని ముందుండి…

Read More