పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్ – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

సహనం వందే, న్యూఢిల్లీ:వారానికి 70 గంటలు పని చేయాలని… అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 1986లో మనదేశంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తీరు పట్ల టెకీలు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై దృష్టి సారించి…

Read More