India' Heroes

మనం నిద్రపోతున్న వేళ… ఎవరో బరువు మోస్తున్నారు

లడఖ్ మంచుకొండల్లో సాగుతున్న ప్రయాణం అది. ఢిల్లీలో 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఒక కంపెనీ మేనేజర్, అతని కారు నడిపే 28 ఏళ్ల స్థానిక యువకుడి మధ్య జరిగిన మాటలు నా గుండెను పిండేశాయి. పక్కా ఏసీ గదుల్లో బతికే పర్యాటకుడు ఒకవైపు, దేశం కోసం చావును ముద్దాడే డ్రైవర్ మరోవైపు. ఆ ఇద్దరి మధ్య జరిగిన అసలు సిసలు సంభాషణ ఆసక్తికరం. నిశ్శబ్దాన్ని చీల్చిన ప్రయాణం…పర్యాటకుడికి డ్రైవరుకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడ…

Read More