నిషిద్ధ పుస్తకం నిప్పుల వర్షం – రాహుల్ చేతిలో రహస్య ప్రతి
సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఒక అణుబాంబులా పేలింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ఈ ఆత్మకథలోని అంశాలు మోదీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్నాయి. రక్షణ శాఖ ఆమోదం తెలుపని ఈ నిషేధిత పుస్తకం ఇప్పుడు పార్లమెంటు నుంచి గల్లీ దాకా దద్దరిల్లేలా చేస్తోంది. సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణలు, దేశీయంగా తెచ్చిన సైనిక సంస్కరణల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు…