ట్రంప్‌పై కంగనా ఫైర్

సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు సహనం వందే, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంగనా పోస్ట్‌లో ఏముంది?కంగనా రనౌత్ తన…

Read More