మిక్సోపథీ ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మిక్సోపథీ విధానం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) విమర్శించింది. వైద్య విద్యను శాస్త్రీయత నుండి వేరుచేసే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, ఆధునిక వైద్యం శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఏర్పడిన ఘనమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు….

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More