స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

కేంద్రం కులగణన ప్రకటనతో చిక్కులు సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో తాజా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేంద్ర కులగణనకే సాధికారత…కేంద్ర ప్రభుత్వం జనాభా గణాంకాల సమయంలో…

Read More

కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More