‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా…

Read More