10,000 మందిపై… డెంగీ క్లినికల్ ట్రయల్స్

సహనం వందే, హైదరాబాద్:డెంగీ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా వాలంటీర్లతో కూడిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ‘డెంగీఆల్’ అనే సింగిల్-డోస్ డెంగీ వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితత్వం, రోగనిరోధకతను పరిశీలించడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 సెంటర్లలో ట్రయల్స్…ఈ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 20…

Read More