ఏఐ ప్రయోగశాలగా ఇరాన్ యుద్ధక్షేత్రం – కోడ్, ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ శాసనం
సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధభూమి ఇప్పుడు అమెరికా ప్రయోగిస్తున్న ఏఐకి ప్రయోగశాలగా మారింది. ఇక్కడ మనుషులు ఆయుధాలను పట్టుకోవడం లేదు. మనుషుల ప్రాణాలను నిర్ణయించే అధికారాన్ని యంత్రాలకు కట్టబెట్టారు. ప్రాజెక్ట్ మావెన్ అనే కృత్రిమ మేధ వ్యవస్థ అమెరికా యుద్ధ తంత్రంలో భాగంగా ఇప్పుడు మారణహోమాన్ని సృష్టిస్తోంది. యుద్ధం మొదలైన తొలి రోజే ఈ యంత్రాల అంచనాల వల్ల 168 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది యుద్ధం కాదు… ఆల్గారిథమ్స్ రాస్తున్న మరణ…