
యూరియా కొరత తీర్చండి – కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో యూరియా లభ్యతపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ లేఖలో కోరారు. ప్రస్తుత యూరియా లభ్యత వివరాలు, అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా పరిమాణాన్ని లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల అవసరాల కోసం కేంద్రం నుండి రాష్ట్రానికి…