
హైదరాబాద్లో బర్డ్ఫ్లూ పంజా
వేల కోళ్లు మృతి… ప్రజల్లో భయాందోళనలు – నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో మృతితో అప్రమత్తం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బర్డ్ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫార్మ్లో వేల కోళ్లు చనిపోవడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా, బర్డ్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కోడిగుడ్లు, చికెన్ విక్రయాలను నిషేధించారు. ఈ విషయం తెలియడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళనలో ఉండగా,…