
బీహార్ బుల్డోజర్
సహనం వందే, పాట్నా: జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…