ఓట్ల ఏరివేత… సామ్రాజ్యం కూల్చివేత – బెంగాల్ లో మమత కోటలు చిన్నాభిన్నం
సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై పెను మార్పు సంభవించింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేస్తూ బీజేపీ చారిత్రక విజయం సాధించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోతతో మారిన తలరాతఓటర్ల జాబితాలో జరిగిన ప్రత్యేక…