ముంచి ముంచి కొడతాం..బీజేపీ ఎంపీకి రాజ్ థాకరే స్ట్రాంగ్ వార్నింగ్

సహనం వందే, ముంబై: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తామంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. ‘ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’మరాఠీ ప్రజలను మేమిక్కడ పటక్ పటక్ కే…

Read More