
ఉగ్రమూకలపై ఉక్కుపాదం
సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…