ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

Read More