అప్పలనాయుడుపై ‘నారా’భిమానం – చంద్రబాబు మెచ్చిన నిజాయితీ రూపం
సహనం వందే, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షేత్రస్థాయి పనితీరుకు పట్టాభిషేకం లభించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సాధించిన ప్రగతి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి, ప్రజా సంబంధాల కలయికతో ఆయన తన నియోజకవర్గంలో సృష్టించిన సానుకూల పవనాలు తెలుగుదేశం పార్టీకి కొత్త రాజకీయ ఊపిరిని పోస్తున్నాయి. గణాంకాల వెనుక గెలుపు గుర్రంఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం పార్లమెంటు స్థానంలో కలిశెట్టి అప్పలనాయుడు 2,49,351 ఓట్ల భారీ మెజారిటీ సాధిస్తారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం…