బ్యాంకు ‘బీమా’కింకరులు – మాయమాటలతో బీమా ఉచ్చులోకి పేదలు

సహనం వందే, హైదరాబాద్:బీమా అనేది ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులకు అది దోపిడీకి మార్గంలా మారింది. ఒకప్పుడు భరోసాగా ఉన్న ఈ రంగం, ఇప్పుడు నిస్సహాయ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. భారీ కమీషన్లు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం… ఇవన్నీ కలిసి ఒక విషవలయం సృష్టించాయి. బీమా అనేది ఇప్పుడు మోసాల క్రీడగా, అమాయకుల సొమ్మును కొల్లగొట్టే కుట్రగా పరిణమించింది. ఈ మోసాలకు సంబంధించి కేవలం ఒక సంవత్సరంలో లక్షలాది ఫిర్యాదులు…

Read More